Janasena singam
Breaking
రామ్ చరణ్ పెద్ది వాయిదా రాజమండ్రిలో కలకలం స్కూల్ వైపు వెళ్లిన పెద్దపులి.. పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. జనసేన లీడర్లకు పవన్ ఫుల్ క్లాస్ ఏపీలో మద్యం అధిక ధరల విక్రయాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన రెండు తెలుగు రాష్ట్రాల్లో పులుల కలకలం.. భయం గుప్పిట్లో జనం 77వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు జయప్రదం చెయ్యండి దావోస్ WEF 2026లో ఏపీ సత్తా… రూ.90 వేల కోట్ల పెట్టుబడులతో లోకేశ్ హైలైట్ ట్రంప్ – ఒక్క పోస్ట్‌తో అమెరికా రాజకీయాల్లో కలకలం రేపు కొండగట్టు క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదు..మంత్రి నారాయణ వాతావరణ మార్పులు & సౌదీ అరేబియా ఎడారిలో మంచు వర్షం
Logo
Janasena singam
🟠కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ (శనివారం జనవరి 24 టుడే మాచర్ల న్యూస్) 77వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక కనిగిరి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యలయం నందు ఘణతంత్ర వేడుకలు నర్వహిస్తున్నట్లు నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ ఒక ప్రకటనలో శనివారం తెలిపారు.ఈ వేడుకలకు మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు,ఎంపీపీలు,జెడ్పీటీసీలు, కౌన్సిల్లర్లు,కో-ఆప్షన్ సభ్యులు,రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయి వివిధ అనుబంధ విభాగాల సభ్యులు,ఎంపీటీసీలు, సర్పంచ్లు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, పార్టీ అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చెయ్యాలని ఆయన కోరారు